బాలిక హత్యాచార కేసు నిందితుడు కులవర్ధన్ ఆత్మహత్య!

మదనపల్లె బాలిక హత్యాచార కేసులో నిందితుడు కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల నుంచి తప్పించుకున్న అతడు చెరువులో దూకి మరణించినట్లు ఎస్పీ ధీరజ్ వెల్లడించారు.

flnfln
Feb 18, 2026 - 14:41
 0  5
బాలిక హత్యాచార కేసు నిందితుడు కులవర్ధన్ ఆత్మహత్య!

కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నాడు: ఎస్పీ

AP: మదనపల్లె బాలిక హత్యాచార కేసులో ప్రధాన నిందితుడు కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నాడని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ తెలిపారు. ఘటన తర్వాత అతడిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుండగా తప్పించుకున్నాడని, ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టామని చెప్పారు. అయితే ఈరోజు ఉదయం చెరువులో దూకి అతడు ఆత్మహత్య చేసుకున్నాడని, మృతదేహం లభ్యమైందని వెల్లడించారు. బాలికపై అతడు అత్యాచారం చేసి హత్య చేసినట్లు ఎస్పీ నిర్ధారించారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.