భద్రాద్రి కొత్తగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టాటా వాహనం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం ముష్టిబండ వద్ద ఆర్టీసీ బస్సును టాటా ఇంట్రా వాహనం ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో అశ్వరావుపేట–ఖమ్మం రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. Fourth Line News పూర్తి వివరాలు అందిస్తుంది.
బ్రేకింగ్ న్యూస్
* భద్రాద్రి కొత్తగూడెం రోడ్డు ప్రమాదం జరిగింది
* ఆర్టీసీ బస్సులను ఢీ కొట్టిన టాటా కారు
* ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి
* భారీగా ట్రాఫిక్ జామ్ అయింది
fourth line news : భద్రాది కొత్తగూడెంలో ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం ముష్టిబండ వద్ద ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన టాటా ఇంట్రా వాహనము . ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే అక్కడున్నవారు దమ్మపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం జరగటం వల్ల అశ్వరావుపేట ఖమ్మం ప్రధాన రహదారుల పైన భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
ఆర్టీసీ బస్సును ఢీ కొన్న టాటా ఇంట్రా వాహనం, ఇద్దరికి తీవ్రగాయాలు దమ్మపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
* ఈ ప్రమాదం ఎలా జరిగిందో కింద ఉన్న వీడియోను చూడండి
అశ్వారావుపేట - ఖమ్మం ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ pic.twitter.com/LAalKQMfnt — TNews Telugu (@TNewsTelugu) November 21, 2025
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం ముష్టిబండ వద్ద రోడ్డు ప్రమాదం
ఆర్టీసీ బస్సును ఢీ కొన్న టాటా ఇంట్రా వాహనం, ఇద్దరికి తీవ్రగాయాలు
దమ్మపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
అశ్వారావుపేట - ఖమ్మం ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ pic.twitter.com/LAalKQMfnt — TNews Telugu (@TNewsTelugu) November 21, 2025
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0