రియాజ్ అంత్యక్రియలు పూర్తి!
నిజామాబాదు రౌడీషీటర్ రియాజ్ ఎన్కౌంటర్ తర్వాత అతడి అంత్యక్రియలు గోప్యంగా ముగించారు. పోస్టుమార్టం అనంతరం బోధన్ రోడ్డులో అంత్యక్రియలు పూర్తయ్యాయి. పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు.
నిజామాబాద్లో జరిగిన రౌడీషీటర్ రియాజ్ ఎన్కౌంటర్ సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో అతడి అంత్యక్రియలు గోప్యంగా నిర్వహించినట్లు సమాచారం. ఆత్మరక్షణ కోసం నిన్న పోలీసులు రియాజ్పై ఎన్కౌంటర్ జరిపినట్టు తెలిపింది. తెల్లవారుజామున 3 గంటల వరకు మెజిస్ట్రేట్ సమక్షంలో వైద్యులు పోస్టుమార్టం పూర్తి చేశారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించగా, బోధన్ రోడ్డులోని శ్మశానవాటికలో అంత్యక్రియలు ముగించారు. అంత్యక్రియల సమయంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేసినట్లు తెలుస్తోంది
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0