కొరియన్ ఆన్లైన్ గేమ్ పిచ్చి దారుణం – ఘజియాబాద్లో ముగ్గురు మైనర్ పిల్లల ఆత్మహత్య
ఘజియాబాద్లో కొరియన్ ఆన్లైన్ గేమ్కు బానిసైన ముగ్గురు మైనర్ పిల్లలు 9వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. మొబైల్ అడిక్షన్ ప్రమాదాలపై నిపుణుల హెచ్చరిక. పూర్తి వివరాలు చదవండి.
* కొరియన్ గేమ్ వల్ల ముగ్గురు మైనర్ పిల్లలు సూసైడ్
* ఈ ఘటనఘజియాబాద్(UP)లో
* కరోనా వైరస్ సందర్భంలోని పిల్లలు గేమ్ మొదలుపెట్టారు!
* 9వ అంతస్తు నుండి ముగ్గురు పిల్లలు సూసైడ్
ఫోర్త్ లైన్ ప్రతినిధి : Up లో జరిగిన సంఘటన తల్లిదండ్రులైన మీరు వింటే గుండెల్లో వణుకు పుడుతుంది. మీ పిల్లలు ఫోన్ కి అడిక్ట్ అయ్యారా జర జాగ్రత్త! ఆన్లైన్ గేమ్ పిచ్చి ముగ్గురు అక్క చెల్లెల్లును బలి తీసుకుంది.
ఈ సంఘటన ఘజియాబాద్(UP)లో చోటు చేసుకుంది, కరోనా వైరస్ వల్ల ఎన్నో కోట్ల మంది ప్రాణాలు కోల్పోయాయి. మీ అందరికీ తెలిసిన విషయమే. కరోనా సమయములోని ఆ ముగ్గురు మైనర్ పిల్లలు ఒక కొరియన్ టాస్క్ బెస్ట్ గేమ్ ఆడటం మొదలుపెట్టారు. ఆ గేమ్ ఎడిక్ట్ అయిన పిల్లలు చదువు మానేసి మరి గేమ్ ఆడటం తల్లిదండ్రులు అది గమనించి పిల్లల్ని మందలించారు. దీంతో ఆ పిల్లలు మనస్థాపానికి గురై ముగ్గురు ఒకేసారి తొమ్మిదవ అంతస్తు నుండి దూకి సూసైడ్ చేసుకున్నారు.
ఈ ఘటన బుధవారం వేకువ జామున రెండు గంటల సమయంలో ఈ దారుణం జరిగింది. కన్నతల్లిదండ్రులకి చివరికి కన్నీరే మిగిలింది. అందుకనే పిల్లలకి ఎక్కువగా ఫోన్ ఇచ్చి వారిని పాడు చేయమాకండి. పిల్లలతో సరదాగా సమయాన్ని గడిపండి అప్పుడు వారు ఫోన్ కి ఆడిట్ ఎవరు అని అధికారులు వెళ్ళేస్తున్నారు. ఈ ఘటన భయం మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0