70 మీటర్ల లోయలో బస్సు పడిపోయింది. 5 అక్కడికక్కడే చనిపోయారు

ఉత్తరాఖండ్‌లోని టెహ్రీ జిల్లాలో ఘోర ప్రమాదం. కుంజాపురి ఆలయానికి వెళ్తున్న బస్సు 70 మీటర్ల లోయలో పడిపోవడంతో ఐదుగురు మృతి, 23 మంది గాయాలు. స్థానికులు వెంటనే రక్షణ చర్యలు ప్రారంభించారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

flnfln
Nov 24, 2025 - 15:19
Nov 24, 2025 - 15:31
 0  4
70 మీటర్ల లోయలో బస్సు పడిపోయింది. 5 అక్కడికక్కడే చనిపోయారు

Main points :

* పెద్ద లోయలో పడిపోయిన బస్సు 

* ఐదుగురు చనిపోయారు మిగతా వాళ్ళని హాస్పిటల్ కి చేర్చారు. 

* ఈ ప్రమాదం ఉత్తరాఖండ్లోని తెహ్రీ జిల్లాలో జరిగింది 

* రిషికేష్లోని కుంజాపురి ఆలయానికి వెళ్తుండగా

 బస్సు 70 మీటర్ల లోయలో పడిపోయింది. 5 అక్కడికక్కడే చనిపోయారు. ఈ ప్రమాదం ఎక్కడ జరిగింది అంటే ఉత్తరాఖండ్లోని తెహ్రీ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. 

fourth line news : పూర్తి వివరాలలోనికి వెళితే : గుజరాత్ ఢిల్లీకి చెందిన 23 మంది ప్రయాణికులతో బయలుదేరిన బస్సు. ఉత్తరాఖండ్లోని తెహ్రీ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. దాదాపుగా బస్సు 70 మీటర్ల లోయలో బస్సు పడిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించినట్టు తెలుస్తుంది. మరో 23 మంది గాయాలు పాలయ్యారు. ఈ ప్రమాదాన్ని స్థానికులు గమనించి దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. వీరంతా రిషికేష్లోని కుంజాపురి ఆలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

* మరి వార్త గురించి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.