రోడ్డు దాటుతుండగా జింకలను ఢీ కొట్టిన బైకు, ! కారు...
ఉత్తరప్రదేశ్లోని సహరన్పూర్ దగ్గర పెట్రోల్ బంక్ వద్ద జరిగిన భీకర ప్రమాదంలో నీలగాయ బైక్ను ఢీకొట్టి ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఒక నీలగాయ మృతి చెందగా, మరోటి అక్కడినుంచి పారిపోయింది. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఈ ఘటన వివరాలు Fourth Line News అందిస్తుంది.
* ఉత్తర ప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది
* రోడ్డు దాటుతున్న క్రమంలో జింకలు
* అదే టైంలో కారు కూడా రావడం
* బైక్ మీద వస్తున్న వారికి తీవ్ర గాయాలు
ఉత్తర ప్రదేశ్ లో నుండి బ్రేకింగ్ న్యూస్
ఉత్తరప్రదేశ్లోని సహరన్పూర్ సమీపంలో పెట్రోల్ బంక్ వద్ద చోటు ప్రమాదం. రోడ్డు దాటుతుండగా ఓ బైక్ను బలంగా ఢీకొట్టిన నీలై జాతికి చెందిన అతిపెద్ద జింకలు. అదే టైంలో కారు కూడా దూసుకురావడంతో.. దానిని ఢీకొట్టి గాల్లో ఎగిరిపడ్డ జింకలు. ఈ ప్రమాదంలో ఒక జింక అక్కడికక్కడే మరణించడం జరిగింది. మరొకటి వెంటనే లేచి అక్కడి నుంచి పారిపోయింది. బైకుపై వస్తున్న ముగ్గురు వ్యక్తులకి తీవ్ర గాయాలు అయ్యాయి వెంటనే వాళ్ళని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు పెట్రోల్ బంకులోని సీసీ కెమెరాలు రికార్డు అవ్వడం జరిగింది.
* ఈ వార్త గురించి మీ యొక్క అభిప్రాయాన్ని తెలపండి.
* ఈ ప్రమాదం ఎలా జరిగిందో కింద ఉన్న వీడియో చూడండి
ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో ఎగిరిపడి ఓ జింక (నీల్గై) మృతి
ఉత్తరప్రదేశ్లోని సహరన్పూర్ సమీపంలో పెట్రోల్ బంక్ వద్ద చోటు చేసుకున్న ఘటన
రోడ్డు దాటే క్రమంలో ఓ బైక్ను బలంగా ఢీకొట్టిన నీల్గై జాతికి చెందిన అతిపెద్ద జింకలు
అదే టైంలో కారు కూడా దూసుకురావడంతో.. దానిని ఢీకొట్టి గాల్లో… pic.twitter.com/6KV7C5qkRw — PulseNewsBreaking (@pulsenewsbreak) November 21, 2025
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0