ఖమ్మం జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

ఖమ్మం జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు సీపీ సునీల్ దత్ తెలిపారు. 2000 మంది పోలీసులతో పటిష్ట భద్రత.

flnfln
Dec 13, 2025 - 13:28
 0  3
ఖమ్మం జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

Main points : 

1. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలనే ఉద్దేశంతో భారీ భద్రత ఏర్పాటు చేయడం అభినందనీయం.

2. క్రిటికల్ పోలింగ్ కేంద్రాల పరిశీలన వల్ల అవాంఛనీయ ఘటనలు తగ్గే అవకాశం ఉంది.

3. 7,129 మందిని బైండోవర్ చేయడం ద్వారా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

4. సుమారు 2000 మంది పోలీసు సిబ్బంది ఉండటం ప్రజలకు భద్రతా భావన కలిగిస్తుంది.

5. ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి ఏర్పడుతుంది.

6. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారు.

ఫోర్త్ లైన్ న్యూస్ ప్రతినిధి, ఖమ్మం : 

ఖమ్మం జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు భారీ భద్రత చేపడుతున్నట్టు సిపి సునీల్ దత్ తెలిపారు. రూరల్ మండలంలోని క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించినట్టు అధికారులు వెల్లడించారు. శాంతి భద్రతలు పరిరక్షణ కోసం 1,059 కేసుల్లో 7,129 మందిని బైండోవర్ చేసినట్లు ఆయన వెల్లడించారు. 

సుమారు 2000 మంది పోలీసు సిబ్బందితో భద్రతను పర్యవేక్షిస్తున్నట్టు అధికారులు వెల్లడించడం జరిగింది. అలాగే ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి అని అధికారులు సూచించారు. రెండు విడత పంచాయతీ ఎన్నికలకు భారీ భద్రతను చేపడుతున్నట్టు అధికారులు వెల్లడించడం జరిగింది. ఈ వార్తపై మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. ఖమ్మం జిల్లా మండలాలు గ్రామాల్లో జరిగే ప్రతి వార్త మీరు ఫోర్త్ లైన్ న్యూస్ ద్వారా చదవచ్చు. మా ఫోర్త్ లైన్ న్యూస్ ప్రతినిధి

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.