ఖమ్మం ఏన్కూరు మండలంలో 101 మందిపై బైండోవర్ కేసులు

ఖమ్మం జిల్లాలోని ఏన్కూరు మండలంలో పోలీసులు ఎన్నికల శాంతి భద్రత కోసం 101 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశారు. ఇందులో 56 మంది బెల్ట్ షాపు నిర్వాహకులు, 6 మంది రౌడీషీటర్లు ఉన్నారని ఎస్ఐ ఎన్.సంధ్య తెలిపారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సాగేందుకు ఈ ముందస్తు చర్యలు తీసుకున్నారు.

flnfln
Dec 4, 2025 - 10:25
 0  3
ఖమ్మం ఏన్కూరు మండలంలో 101 మందిపై బైండోవర్ కేసులు

* ఖమ్మం ఏన్కూరు మండలంలో పోలీసులు 

* 101 మందిపై బైండోవర్ కేసులు నమోదు

* ఎన్నికల ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు పోలీసులు

* 56 మంది బెల్ట్ షాపుల నిర్వాహకులు, ఆరుగురు రౌడీషీటర్లు

* ఏన్కూరు మండలంలో ఎస్ఐ ఎన్.సంధ్య

* పూర్తి వివరాల్లోనికి వెళ్తే: 

fourth line news : ఎన్నికల సమయం వేళలో ఏనుకూరు మండలంలో జరిగిన సంఘటన. ఏనుకూరులో 101 మందిపై బైండోవర్ కేసులు . 

ఎన్నికల సమయం వేళలో ప్రశాంతంగా ఎన్నికల జరగాలి అని పోలీసులు ఈ విధమైన చర్యలు తీసుకున్నారు. ఎన్నికల సమయం కాబట్టి ఇలాంటి గొడవలు జరగకుండా ఉండాలి అని ఎన్నికలు ప్రశాంతత వాతావరణంలో జరిగేందుకే ఎన్నెన్నో తీసుకున్నట్టు తెలుస్తుంది. 

ఈ క్రమంలో మొత్తం 101 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ ఎన్.సంధ్య వెల్లడించారు. అరెస్ట్ చేసిన వారిలో 56 మంది బెల్ట్ షాపుల నిర్వాహకులు, ఆరుగురు రౌడీషీటర్లు, గతంలో కేసులు ఉన్నవారు ఉన్నారని తెలిపారు.

ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు ఈ ముందస్తు చర్యలు తీసుకున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. ఈ వార్త పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. fourth line news

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.