మరో ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురైంది. నంద్యాల జిల్లా?

నంద్యాల జిల్లాలో హైదరాబాద్ నుండి పుదుచ్చేరికి వెళ్తున్న మైత్రి ట్రావెల్స్ బస్సు రెండు లారీలతో ఢీకొట్టడంలో 2 మంది మరణించగా, 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. Fourth line News ప్రత్యేక కథనం.

flnfln
Nov 23, 2025 - 06:58
Nov 23, 2025 - 14:31
 0  6
మరో ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురైంది. నంద్యాల జిల్లా?

* హైదరాబాద్ నుండి బయలుదేరిన బస్సు ప్రమాదం 

* నంద్యాల జిల్లాలో అర్ధరాత్రి సంఘటన చోటుచేసుకుంది 

* ముందు వస్తున్న లారీని ఢీ కొట్టిన బస్సు 

* వెనకాల వస్తున్న లారీ ఆగి ఉన్న బస్సును ఢీకొట్టడం. 

* బస్సు వెనకాల కూర్చున్న ఇద్దరు మృతి.

* మళ్లీ ప్రైవేట్ బస్సులకు ప్రమాదం జరిగింది 

ఘటనా స్థలము : ఆంధ్రప్రదేశ్, నంద్యాల జిల్లాలో

fourth line news : నంద్యాల జిల్లాలో అర్ధరాత్రి వేల ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆళ్లగడ్డ సమీపంలో మైత్రి ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. అలాగే వెనకాల వస్తున్న మరో లారీ ఆగి ఉన్న బస్సులోనే ఢీకొట్టడం జరిగింది. ఈ ఘోరా ప్రమాదంలో వెనకాల కూర్చొని ప్రయాణిస్తున్న వారిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తుంది. దాదాపుగా 15 మంది దాకా తీవ్ర గాయాలు అయ్యాయి. బస్సు హైదరాబాద్ నుంచి పుదుచ్చేరికి వెళ్తుండగా ఈ ప్రమాద జరిగింది. బస్సు అయితే ముందు వెనకాల నుజ్జు నుజ్జు అయ్యాయి. ప్రమాదం ఎంత స్థాయిలో ఉంటే బస్సు మొత్తం అయి ఉంటుంది అని చూస్తున్న ప్రజలు అనుకుంటూ ఉన్నారు. 

* ఈ మధ్యలో ఎక్కువగా ప్రైవేట్ బస్సులు ప్రమాదాలకి గురవుతున్నాయి. 

* మీరు కూడా ప్రైవేట్ బస్సులో ప్రయాణిస్తే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి. 

* ఈ ప్రైవేట్ బస్సుల పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.