సూర్యకుమార్ యాదవ్ సరికొత్త చరిత్ర.. T20లో 3000 పరుగులు అత్యంత
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ T20 క్రికెట్లో అత్యంత వేగంగా 3000 పరుగులు పూర్తి చేసి అరుదైన రికార్డు సృష్టించాడు. పూర్తి వివరాలు Fourth Line News లో చదవండి.
* టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్
* తన పేరుపైన అరుదైన రికార్డును సృష్టించాడు
* మహ్మద్ వసియ,బట్లర్, ఫించ్, వార్నర్,రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.
* పూర్తి వివరాలు లోనికి వెళ్తే :
fourth line news : టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఎక్కడ కూడా తగ్గేదులే అంటున్నాడు. అద్భుతమైన ప్రదర్శనతో కొత్త రికార్డులు తన పేరుపైన సృష్టిస్తున్నాడు. సూర్య కుమార్ యాదవ్ తన పేరుపైన అరుదైన రికార్డును సృష్టించాడు. T20 లలో అత్యంత వేగంగా ( 1,822 బంతులు) 3000 పరుగులు పూర్తిచేసిన ఆటగాడిగా నిలిచారు.
ఆ తర్వాత స్థానంలో కొనసాగుతుంది మహ్మద్ వసియ,( 1,947 B ), బట్లర్ ( 2,068 B ), ఫించ్ ( 2,077 B ), వార్నర్ ( 2, 113 B ), రోహిత్ శర్మ ( 2,149 B ), విరాట్ కోహ్లీ ( 2,163 B ), ఉన్నారు. కాగా ఇవాళ సూర్య కివీస్పై 30 బంతుల్లోనే 63 రన్స్ చేసి ఔటయ్యారు. ఇందులో 6 సిక్సులు, 4 ఫోర్లు ఉన్నాయి. మీకు ఏ ప్లేయర్ అంటే ఎక్కువగా ఇష్టం! మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0