సెమీస్‌ కోసం భారత్‌కు తప్పనిసరి విజయం!

వరల్డ్ వుమెన్స్ కప్‌లో భారత్ సెమీస్ ఆశలు సస్పెన్స్‌లో ఉన్నాయి. న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌పై గెలిస్తే భారత్ సెమీస్ చేరుతుంది. కివీస్ ఓడితేనే అవకాశం పక్కాగా ఉంటుంది.

flnfln
Oct 21, 2025 - 11:02
 0  4
సెమీస్‌ కోసం భారత్‌కు తప్పనిసరి విజయం!

వరల్డ్ వుమెన్స్ కప్‌లో భారత్‌ సెమీస్‌ ఆశలు సంక్లిష్టంగా మారాయి. ఇప్పుడు బ్లూ బృందం ముందున్న రెండు కీలక పోటీలు—న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌తో. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్ గెలిస్తే నేరుగా సెమీస్‌కు దూసుకెళ్తుంది.

అయితే, న్యూజిలాండ్‌పై ఓడిపోతే BANపై తప్పనిసరిగా విజయం సాధించాల్సిందే. అదే సమయంలో కివీస్ తమ తర్వాతి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోతే మాత్రమే భారత్‌కు సెమీస్‌ దారి తెరుచుకుంటుంది.

ప్రస్తుతం భారత్‌, న్యూజిలాండ్‌ చెరో 4 పాయింట్లతో సెమీస్ చివరి బెర్త్ కోసం పోటీ పడుతున్నాయి. ఇక ఇప్పటికే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు సెమీస్‌ బెర్త్‌ను ఖాయం చేసుకున్నాయి

.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.